మానవ వాది కోగంటి సుబ్రమణ్యం 1912-78


 .మానవ వాది కోగంటి సుబ్రమణ్యం  1912-78


కూచిపూడి గ్రామములో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన కోగంటి సుబ్రహ్మణ్యం 1940 ప్రంతాలలో ఎం.ఎన్.రాయ్ భావాల ప్రభావం లో పని చేశారు. పాఠ శాల విద్యకు పరిమితమైనా సొంతగా చదివి భావపరిణితి చెందారు. కూచిపూడి గ్రామము ఆనాడు జి.వి.క్రి ష్నారావు , కోగంటి రాధాక్రి ష్న మూర్తి వంటి వారితో పేరు గాంచింది. వెసవి పాఠశాలలు నిర్వహించారు. అందులో సుబ్రమణ్యం ప్రధాన పాత్ర వహించారు.
1950 తరువాత , ఎం.ఎన్.రాయ్ (1887-1954) తరువాత రాడికల్ హూమనిస్ట్ వుద్యమం బాగా తెనాలిలో పనిచేసింది .అందులో సుబ్రహ్మణ్యం ఎంతో క్రిషి జరిపారు.
రాడికల్ హూమనిస్త్ తెలుగు పక్ష పత్రికకు ఎడిటర్ గా వుంటూ ,అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎం.ఎన్.వ్యాసాలు కొన్ని అనువదించారు.
1964-70 లో కూచ్జిపూడి గ్రామానికి సర్పంచ్ గా చాలా పనిచేశారు.
తరువాత ఖమ్మం వలస వెళ్ళి కొన్నాళ్ళు వున్నారు. 1970లో చనిపోయారు. ఆయన హూమనిస్ట్ హీరొ.

Innaiah Narisetti

No comments:

Post a Comment