నేను చూచిన అమెరికా

నేను చూచిన అమెరికా ఆవుల గోపాల క్రిష్న మూర్తి రచన మళ్ళి పునర్ముద్రణ జరుగుతున్నది. గ్రంధంలోని విలువైన విషయం వలన నేటి తెలుగు వారికి బాగా ఉపకరిస్తుంది అని పరిసీలకులు భావించి పాఠకులకు అందిస్తున్నారు. అమెరికా సందర్సిస్తున్న తెలుగు వారు చూడవలసిన , తెలుసుకోవలసిన సంగతులు నిశిత పరిసీలనతో ఉన్న ఈ రచన అమెరికాలోని తెలుగు యువ తరానికి సైతం కర దీపికగా వుండగలదు.యాత్రికులు చూడకుండా తిరిగి వెడుతున్న రీత్యా ఇది గొప్ప సూచికగా భావించ వచ్చు .

No comments:

Post a Comment