తెలుగు పత్రికా రంగ వైతాళికులు,కీర్తిశేషులు, ప్రముఖులు

మన పాత్రికేయ వెలుగులు


హైదరాబాద్ లో వయోధిక పాత్రికేయ సంఘం వారు 2011లో 370 జర్నలిస్ట్ ల సమాచార గ్రంధం వెలువరించారు.కె.లక్ష్మణరావు సమన్వయ కర్తగా, గి.ఎస్.వరదాచారి, దాసు కేసవరావు, ట్.ఉడయవర్లు, సంపాదకులుగా క్రిషి చేశారు.

వైతాళికులు భాగంలో భాగంలో 23 పుటలు వీరేశలింగం మొదలు జి.ఎస్. భార్గవ వరకు సంక్షిప్త వివరాలు అందించారు.

కీర్తి శెషులు అధ్యాయంలో 27 నుండి 74 పేజీలు విలువైన వ్యక్తుల విషయం వున్నది.

77 నుండి 136 పుటలలో విలువైన సమాచారం, చిత్రపటాలు వున్నవి. 137 నుండి 145 వరకు కేవలం ఫోటోలు, పేర్లు మాత్రమే ప్రచురించారు.

అమెరికాలో వున్న 5 గురు ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ ల వివరాలు ఫోటోలతోసహా విడిగా వెల్లదించారు.

వివిధ పత్రికల వివేష సంచికల అట్ట ఆకర్షణీయమేగాక, చరిత్రను చాటుతున్నది.

తెలుగు పత్రికా రంగ వైతాళికులు,కీర్తిశేషులు, ప్రముఖులు



400 రూపాయల్వెల పెట్టారు. డాలర్ ధర ఇవ్వలేదు.

ప్రతులకు : ప్లాట్ 24, జర్నలిస్ట్ కాలని, రోడ్ 3, బంజార హిల్ల్స్, హైదరాబాద్ 500034, ఇండియా.పుస్తకం రిఫరెన్స్ గా ఉపకరిస్తుంది.తరువాతి ప్రచురణలో తప్పులు సవరించి,మేలు ప్రతిని అందిస్తామన్నారు. 1/4 డెమి సైజ్ లో వున్నది. మంచి పేపర్పై ప్రచురించారు. చక్కని ప్రయత్నం, క్రిషి



నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment