ఆవుల గోపాల క్రిష్న మూర్తి అమెరికా ప్రభుత్వ పిలుపుపై 1963 లో 3 మాసాల పాటు పర్యటించి తిరిగి వచ్చినప్పుడు ఆయన తల్లి మూల్పూర్ లో ఆనందం తో బుగ్గలు నిమిరిన ఫోటో లభించింది .పక్కనే వెనిగళ్ళ వెంకట వెంకటసుబ్బయ్య వున్నారు .ఆవుల గోపాల క్రిష్న మూర్తి నోటి ఎంట వస్టే మామూలు పదం కూడా మధురంగా మారుతుంది అనేవారాయన.
అమెరికా పర్యటన రికార్డ్ కోసం ప్రయత్నం చేసినా విఫలమయ్యాము

0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.