అశ్రద్దకు గురైన తెలుగు సాహిత్య పంట
క్సేత్రలక్ష్మి కావ్యం తో ఆకట్టుకున్న ఏ టుకూరి వెంకటనరసయ్య (1 ఏప్రిల్ 1911-10 నవంబర్ 194 తెలుగు మాస్తారుగా గురిజాల, నిదుబ్రొలులో పనిచేస్తూ కావ్యాలు రాసారు .
5 భాగాలుగా పలనాటి వీరచరితము రాసారు.అవి అలుగురాజు ,నాయకురాలు, అలరాజు, మాంచాల .
మిగిలినవి: నీతిమంజరి ,రైతు హరికధ, సిద్దాస్రమము,ప్రేమాలొకం, అంగద రాయభారము( లభించుటలేదు.
చందమమ మాస పత్రిక ఈయన నీతి వాక్యాలు ప్రచురించినది .గో వాడలో జరిగిన సాహిత్య పోటీలో రైతుహరికథ ఎంపిక కాగా కవిబ్రహ్మ అని బిరుదు ఇచ్చారు.
1955 లో ఎ.సి.కాలేజిలో వి వి ఎల్ నరసిం హారావు చే కవిబ్రహ్మ సాహిత్యంపై నేను ఉపన్యాసము ఏర్పాటు చెయగా పూర్తి పాఠాన్ని ఆంధ్ర పత్రికలో ప్రచురించారు
3 comments:
poojyulu innaiah gariki namaskaram.
meelanti paddala anubhavalu ee taraniki chala avasaram.
i would like to meet you if you give me the opportunity.
jagadeesh.n
neelam.jagan@gmail.com
you are welcome. please contact me at
innaiahn@yahoo.com
We can chalk out details.
I have studied kshethralakshmi poems in our school and they are really nice ones.
Post a Comment